భారత్, పాక్ సరిహద్దులో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు

- July 17, 2016 , by Maagulf
భారత్, పాక్ సరిహద్దులో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు

పంజాబ్ లోని అమృత్ సర్, జలంధర్ తోపాటు పాకిస్థాన్లోని లాహోర్, షేకుపురాల్లో ఆదివారం భూమి కంపించింది. లాహోర్ కు నైరుతి దిశలో 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. భూమి ముక్కలవుతుందేమో అన్నట్లు కంపించిందని పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ట్వీట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com