భారత్, పాక్ సరిహద్దులో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు
- July 17, 2016
పంజాబ్ లోని అమృత్ సర్, జలంధర్ తోపాటు పాకిస్థాన్లోని లాహోర్, షేకుపురాల్లో ఆదివారం భూమి కంపించింది. లాహోర్ కు నైరుతి దిశలో 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. భూమి ముక్కలవుతుందేమో అన్నట్లు కంపించిందని పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







