అహ్మదిలో 10మంది ప్రవాస కార్మికులు అనుమానస్పద మృతి..!!
- August 14, 2025
కువైట్: అహ్మది గవర్నరేట్లో వేర్వేరు సంఘటనలలో పది మంది ప్రవాస కార్మికులు మరణించారు. ప్రాథమిక దర్యాప్తులో విషపూరితమైన ఆల్కహాల్ తీసుకోవడం కారణమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు సంబంధించి వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. బాధితులు విషపూరిత ఆల్కహాల్ సేవించినట్లు ప్రాథమిక వైద్య పరీక్షల్లో తేలినట్టు తెలుస్తోంది. అయితే, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







