అహ్మదిలో 10మంది ప్రవాస కార్మికులు అనుమానస్పద మృతి..!!
- August 14, 2025
కువైట్: అహ్మది గవర్నరేట్లో వేర్వేరు సంఘటనలలో పది మంది ప్రవాస కార్మికులు మరణించారు. ప్రాథమిక దర్యాప్తులో విషపూరితమైన ఆల్కహాల్ తీసుకోవడం కారణమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు సంబంధించి వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. బాధితులు విషపూరిత ఆల్కహాల్ సేవించినట్లు ప్రాథమిక వైద్య పరీక్షల్లో తేలినట్టు తెలుస్తోంది. అయితే, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..