అహ్మదిలో 10మంది ప్రవాస కార్మికులు అనుమానస్పద మృతి..!!
- August 14, 2025
కువైట్: అహ్మది గవర్నరేట్లో వేర్వేరు సంఘటనలలో పది మంది ప్రవాస కార్మికులు మరణించారు. ప్రాథమిక దర్యాప్తులో విషపూరితమైన ఆల్కహాల్ తీసుకోవడం కారణమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు సంబంధించి వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. బాధితులు విషపూరిత ఆల్కహాల్ సేవించినట్లు ప్రాథమిక వైద్య పరీక్షల్లో తేలినట్టు తెలుస్తోంది. అయితే, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









