అహ్మదిలో 10మంది ప్రవాస కార్మికులు అనుమానస్పద మృతి..!!
- August 14, 2025
కువైట్: అహ్మది గవర్నరేట్లో వేర్వేరు సంఘటనలలో పది మంది ప్రవాస కార్మికులు మరణించారు. ప్రాథమిక దర్యాప్తులో విషపూరితమైన ఆల్కహాల్ తీసుకోవడం కారణమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు సంబంధించి వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. బాధితులు విషపూరిత ఆల్కహాల్ సేవించినట్లు ప్రాథమిక వైద్య పరీక్షల్లో తేలినట్టు తెలుస్తోంది. అయితే, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు









