రియాద్ లో 84 సంస్థలు మూసివేత..!!
- August 17, 2025
రియాద్ః రియాద్ మేయరాల్టీ మన్ఫుహా పరిసరాల్లో ఇంటెన్సివ్ తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 84 సంస్థలను మూసివేసింది. అదే సమయంలో మేయాల్టీ 531 నోటీసులను జారీ చేసింది. 11 సైట్లకు విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేసింది. 5,322 కిలోల ఆహార పదార్థాలు మరియు 25 కిలోల పొగాకు ఉత్పత్తులను డెస్ట్రాయ్ చేయడంతో పాటు, మానవ వినియోగానికి పనికిరాని 31,620 ఉత్పత్తులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా మొత్తం పదహారు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ఆహార భద్రత మరియు ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేసే ఉల్లంఘనలకు సంబంధించి మేరియాల్టీ తన "మాడినాటి" యాప్ లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆహార సంస్థలు, మాంసం షాపులు, కేఫ్ తదితర సంస్థలలో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. "మాడినాటి" యాప్ ద్వారా ఉల్లంఘనలను నివేదించడం ద్వారా సహకరించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!







