కువైట్ లో భద్రతా తనిఖీలు.. 258 మంది అరెస్టు..!!
- August 18, 2025
కువైట్: కువైట్ లో "అమ్నియా" అనే పేరుతో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఆధ్వర్యంలో భద్రతా క్యాంపెయిన్ జరిగింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాల ఉల్లంఘనలు వంటి కేసుల్లో 258 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ తనిఖీలను కువైట్ వ్యాప్తంగా నిర్వహించినట్లు బ్రిగేడియర్ జనరల్ ఫవాజ్ అల్-రౌమి తెలిపారు.
అందరూ స్థానిక చట్టాలను గౌరవించాలని కోరారు. గడువు ముగిసిన రెసిడెన్సీ తోపాటు వీసాల గడువు ముగిసివారు సంబంధిత ఛానల్స్ ద్వారా వాటిని సరిదిద్దుకోవాలని, లేదంటే చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. భవిష్యత్ లో మళ్లీ కువైట్ లో అడుగుపెట్టకుండా నిషేధం కూడా విధించే అవకాశం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!









