కువైట్ లో భద్రతా తనిఖీలు.. 258 మంది అరెస్టు..!!
- August 18, 2025
కువైట్: కువైట్ లో "అమ్నియా" అనే పేరుతో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఆధ్వర్యంలో భద్రతా క్యాంపెయిన్ జరిగింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాల ఉల్లంఘనలు వంటి కేసుల్లో 258 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ తనిఖీలను కువైట్ వ్యాప్తంగా నిర్వహించినట్లు బ్రిగేడియర్ జనరల్ ఫవాజ్ అల్-రౌమి తెలిపారు.
అందరూ స్థానిక చట్టాలను గౌరవించాలని కోరారు. గడువు ముగిసిన రెసిడెన్సీ తోపాటు వీసాల గడువు ముగిసివారు సంబంధిత ఛానల్స్ ద్వారా వాటిని సరిదిద్దుకోవాలని, లేదంటే చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. భవిష్యత్ లో మళ్లీ కువైట్ లో అడుగుపెట్టకుండా నిషేధం కూడా విధించే అవకాశం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







