కువైట్ లో భద్రతా తనిఖీలు.. 258 మంది అరెస్టు..!!
- August 18, 2025
కువైట్: కువైట్ లో "అమ్నియా" అనే పేరుతో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఆధ్వర్యంలో భద్రతా క్యాంపెయిన్ జరిగింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాల ఉల్లంఘనలు వంటి కేసుల్లో 258 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ తనిఖీలను కువైట్ వ్యాప్తంగా నిర్వహించినట్లు బ్రిగేడియర్ జనరల్ ఫవాజ్ అల్-రౌమి తెలిపారు.
అందరూ స్థానిక చట్టాలను గౌరవించాలని కోరారు. గడువు ముగిసిన రెసిడెన్సీ తోపాటు వీసాల గడువు ముగిసివారు సంబంధిత ఛానల్స్ ద్వారా వాటిని సరిదిద్దుకోవాలని, లేదంటే చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. భవిష్యత్ లో మళ్లీ కువైట్ లో అడుగుపెట్టకుండా నిషేధం కూడా విధించే అవకాశం ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







