ఖతార్ లో 13 రోజుల పాటు కీలక రోడ్డు మూసివేత..!!
- August 18, 2025
దోహా: ఖతార్ లో కీలక రోడ్డు 13 రోజులపాటు మూసివేయనున్నారు. మెయింటనెన్స్ పనుల కారణంగా జాసిమ్ బిన్ థాని బిన్ జాసిమ్ అల్-థాని స్ట్రీట్ను రాస్ అల్ నౌఫ్ స్ట్రీట్తో కలిపే సిగ్నలైజ్డ్ జంక్షన్ ను మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్ అథారిటీ ప్రకటించింది.
ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 18వతేది అర్ధరాత్రి నుండి ఆగస్టు 31వ తేది వరకు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో దోహా వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ రోడ్లకు మళ్లిస్తారు. జాసిమ్ బిన్ థాని బిన్ జాసిమ్ అల్-థాని స్ట్రీట్, రాస్ అల్ నౌఫ్ స్ట్రీట్ నుండి దోహా వైపు వచ్చే వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పబ్లిక్ వర్క్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







