ఖతార్ లో 13 రోజుల పాటు కీలక రోడ్డు మూసివేత..!!
- August 18, 2025
దోహా: ఖతార్ లో కీలక రోడ్డు 13 రోజులపాటు మూసివేయనున్నారు. మెయింటనెన్స్ పనుల కారణంగా జాసిమ్ బిన్ థాని బిన్ జాసిమ్ అల్-థాని స్ట్రీట్ను రాస్ అల్ నౌఫ్ స్ట్రీట్తో కలిపే సిగ్నలైజ్డ్ జంక్షన్ ను మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్ అథారిటీ ప్రకటించింది.
ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 18వతేది అర్ధరాత్రి నుండి ఆగస్టు 31వ తేది వరకు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో దోహా వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ రోడ్లకు మళ్లిస్తారు. జాసిమ్ బిన్ థాని బిన్ జాసిమ్ అల్-థాని స్ట్రీట్, రాస్ అల్ నౌఫ్ స్ట్రీట్ నుండి దోహా వైపు వచ్చే వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పబ్లిక్ వర్క్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







