గంటల్లోనే $25 మిలియన్ల విలువైన పిండ్ డైమండ్ రికవరి..!!
- August 19, 2025
దుబాయ్: $25 మిలియన్ల విలువైన విలువైన పింక్ డైమండ్ ను దొంగిలించిన కొన్ని గంటలకే పట్టుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. యూరప్ నుండి ఆభరణాన్ని తీసుకువచ్చిన వజ్ర వ్యాపారిని నిందితులు బురిడీ కొట్టించారని, దానిని కొనుగోలు చేసే నెపంతో నేరస్థుల ముఠా అతడిని విల్లాకు ఆహ్వానించారని పోలీసులు తెలిపారు. అక్కడికి రాగానే పింక్ డైమండ్ ను ముఠా సభ్యులు చోరీ చేసి పరారు అయ్యారని అన్నారు. చోరీ జరిగిన ఎనిమిది గంటల్లోపే సీసీ ఫుటేజీలను పరిశీలిచడం ద్వారా ముగ్గురు వ్యక్తులను ట్రేస్ చేసి అరెస్టు చేసి, అరుదైన పింక్ డైమండ్ ను రికవరి చేసినట్టు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు









