గంటల్లోనే $25 మిలియన్ల విలువైన పిండ్ డైమండ్ రికవరి..!!
- August 19, 2025
దుబాయ్: $25 మిలియన్ల విలువైన విలువైన పింక్ డైమండ్ ను దొంగిలించిన కొన్ని గంటలకే పట్టుకున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. యూరప్ నుండి ఆభరణాన్ని తీసుకువచ్చిన వజ్ర వ్యాపారిని నిందితులు బురిడీ కొట్టించారని, దానిని కొనుగోలు చేసే నెపంతో నేరస్థుల ముఠా అతడిని విల్లాకు ఆహ్వానించారని పోలీసులు తెలిపారు. అక్కడికి రాగానే పింక్ డైమండ్ ను ముఠా సభ్యులు చోరీ చేసి పరారు అయ్యారని అన్నారు. చోరీ జరిగిన ఎనిమిది గంటల్లోపే సీసీ ఫుటేజీలను పరిశీలిచడం ద్వారా ముగ్గురు వ్యక్తులను ట్రేస్ చేసి అరెస్టు చేసి, అరుదైన పింక్ డైమండ్ ను రికవరి చేసినట్టు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









