ఖతార్ కు కొత్తగా వచ్చిన వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- August 21, 2025
దోహా: ఖతార్ కు కొత్తగా వచ్చే వారికి వైద్యపరీక్షలను తప్పనిసరి చేశారు. దీనికి సంబంధించి ఖతార్ హెల్త్ మినిస్ట్రీ ఒక ప్రకటన జారీచేసింది. ఫిలిప్పీన్స్ నుండి కొత్తగా వచ్చిన వారి కోసం మెడికల్ కమిషన్లో ఫాలో-అప్ పరీక్షలు తప్పనిసరి అని తెలిపింది. కొత్తగా వచ్చిన వారు అంటు వ్యాధుల నుండి విముక్తి పొందారని నిర్ధారించడం ఈ నిర్ధారణ పరీక్షలు లక్ష్యమని పేర్కొంది.
భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు నేపాల్ ఎంబసీల్లో ఖతార్ వీసా కేంద్రాల్లో నిర్వహించే మెడికల్ పరీక్షలకు ఇవి అదనమని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







