Dh100,000 గెలుచుకున్న యూఏఈ వాసి..!!
- August 21, 2025
యూఏఈ: గత ఐదు నెలలుగా యూఏఈ లాటరీ ఆడుతున్న యూఏఈ వాసిని అధృష్టం పలకరించింది. అబ్దుల్లా అలీ గరీబ్ జూన్ నెలకు సంబంధించి వన్ హండ్రెడ్ థౌజండ్స్ దిర్హామ్స్ గెలుచుకున్నారు. మొదట్లో తాను నమ్మలేదని, అనేక సార్లు తనిఖీ చేశాకే విజయం దక్కిందని నమ్మినట్లు పేర్కొన్నాడు. తాను గెలిచిన డబ్బుతో తన కారును అప్గ్రేడ్ చేస్తానని తెలిపాడు. తన వద్ద ఇప్పటికే ఉన్న కారును విక్రయించి కొత్త కారును తీసుకోనున్నట్లు పేర్కొన్నాడు.
జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ కఠినమైన నిబంధనలను అనుసరించి, యూఏఆ లాటరీ గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైంది. ఇది వారం రోజులకు ఒకసారి భారీ 100-మిలియన్ దిర్హామ్స్ జాక్పాట్ను అందిస్తుంది. అలాగే సరిపోలిన అంకెల సంఖ్యను బట్టి 100 నుండి 100 మిలియన్ల దిర్హామ్స్ వరకు బహుమతులను అందిస్తుంది. గత నెలలో, ఇది నాలుగు కొత్త స్క్రాచ్కార్డ్లను ప్రారంభించింది. వీటి ద్వారా వన్ మిలియన్ దిర్హామ్స్ వరకు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









