అల్-ఖోబార్లోని ప్రసిద్ధ రెస్టారెంట్ మూసివేత..!!
- August 21, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని అల్-ఖోబార్లోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం రెస్టారెంట్కు సంబంధించిన నమోదైన ఫుడ్ పాయిజనింగ్ కేసులపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయి.
ఆహార నాణ్యత, అపరిశుభ్ర పరిస్థితులు, ఫుడ్ నిల్వ ఉల్లంఘనల నేపథ్యంలో రెస్టారెంట్ ను 30 రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మూసివేయబడిన రెస్టారెంట్ సౌదీ అరేబియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రెస్టారెంట్లలో ఒకటని, దీనికి అనేక బ్రాంచీలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!









