అల్-ఖోబార్లోని ప్రసిద్ధ రెస్టారెంట్ మూసివేత..!!
- August 21, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని అల్-ఖోబార్లోని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం రెస్టారెంట్కు సంబంధించిన నమోదైన ఫుడ్ పాయిజనింగ్ కేసులపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయి.
ఆహార నాణ్యత, అపరిశుభ్ర పరిస్థితులు, ఫుడ్ నిల్వ ఉల్లంఘనల నేపథ్యంలో రెస్టారెంట్ ను 30 రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మూసివేయబడిన రెస్టారెంట్ సౌదీ అరేబియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రెస్టారెంట్లలో ఒకటని, దీనికి అనేక బ్రాంచీలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..







