ఆగస్టు 27 నుండి దుక్మ్లో టూరిజం హ్యాకథాన్..!!
- August 21, 2025
దుక్మ్: ఒమన్ లోని అల్ వుస్తా గవర్నరేట్లోని దుక్మ్లో "టూరిజం హ్యాకథాన్ 2025" ఆగస్టు 27 నుండి 31 వరకు నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగ సహకారంతో ఒమన్ హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్.. ఒమన్ సుల్తానేట్లో పర్యాటక మరియు ఆతిథ్య రంగాలను అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
ఇది ప్రతిభావంతులైన ఒమానీ యువతను వినూత్న మార్గాల్లో ఆలోచించడానికి, వారిలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి దోహద పడుతుందని భావిస్తున్నారు. ఈ హ్యాకథాన్లో యూనివర్సిటీలు, కాలేజీల నుండి యువ ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, విద్యార్థులు పాల్గొని, డిజిటల్ రంగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు









