ఆగస్టు 27 నుండి దుక్మ్లో టూరిజం హ్యాకథాన్..!!
- August 21, 2025
దుక్మ్: ఒమన్ లోని అల్ వుస్తా గవర్నరేట్లోని దుక్మ్లో "టూరిజం హ్యాకథాన్ 2025" ఆగస్టు 27 నుండి 31 వరకు నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగ సహకారంతో ఒమన్ హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్.. ఒమన్ సుల్తానేట్లో పర్యాటక మరియు ఆతిథ్య రంగాలను అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
ఇది ప్రతిభావంతులైన ఒమానీ యువతను వినూత్న మార్గాల్లో ఆలోచించడానికి, వారిలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి దోహద పడుతుందని భావిస్తున్నారు. ఈ హ్యాకథాన్లో యూనివర్సిటీలు, కాలేజీల నుండి యువ ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, విద్యార్థులు పాల్గొని, డిజిటల్ రంగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







