నకిలీ బంగారం విక్రయాలు.. విదేశీ ఆన్లైన్ స్టోర్ బ్లాక్..!!
- August 21, 2025
రియాద్: సౌదీ అరేబియా వెలుపల ఉండి, విశ్వసనీయత లేని ఆన్లైన్ స్టోర్ను నిర్వహిస్తున్న ఆన్ లైన్ స్టోర్ ను వాణిజ్య మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ఇది రాగితో తయారు చేసి, బంగారం పూతతో తయారుచేసిన నకిలీ బంగారం విక్రయాలను చేస్తున్నట్లు వెల్లడించింది.
సౌదీ మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్న ఈ స్టోర్, మార్కెట్ విలువలో సగం ధరకే బంగారం అంటూ ప్రకటనలు ఇస్తూ..అమాయకులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. E-కామర్స్ చట్టంలోని నిబంధనలను అనుసరించి స్టోర్ను వెంటనే బ్లాక్ చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే ముందు ఆయా ఆన్లైన్ స్టోర్ల విశ్వసనీయతను ధృవీకరించుకోవాలని, మోసాల నుండి తమను తాము రక్షించుకోవడానికి తెలియని వెబ్సైట్లలో కొనుగోలుకు దూరంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం









