నకిలీ బంగారం విక్రయాలు.. విదేశీ ఆన్లైన్ స్టోర్ బ్లాక్..!!
- August 21, 2025
రియాద్: సౌదీ అరేబియా వెలుపల ఉండి, విశ్వసనీయత లేని ఆన్లైన్ స్టోర్ను నిర్వహిస్తున్న ఆన్ లైన్ స్టోర్ ను వాణిజ్య మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ఇది రాగితో తయారు చేసి, బంగారం పూతతో తయారుచేసిన నకిలీ బంగారం విక్రయాలను చేస్తున్నట్లు వెల్లడించింది.
సౌదీ మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్న ఈ స్టోర్, మార్కెట్ విలువలో సగం ధరకే బంగారం అంటూ ప్రకటనలు ఇస్తూ..అమాయకులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. E-కామర్స్ చట్టంలోని నిబంధనలను అనుసరించి స్టోర్ను వెంటనే బ్లాక్ చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే ముందు ఆయా ఆన్లైన్ స్టోర్ల విశ్వసనీయతను ధృవీకరించుకోవాలని, మోసాల నుండి తమను తాము రక్షించుకోవడానికి తెలియని వెబ్సైట్లలో కొనుగోలుకు దూరంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







