ఖతార్ లో కొనసాగుతున్న రైడ్స్.. మరో ఫుడ్ కంపెనీ సీజ్..!!
- August 21, 2025
దోహా: ఖతార్ లో ఫుడ్ కంపెనీలు, రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా నిబంధనలు పాటించిన ఓ ఫుడ్ ప్యాకేజింగ్ కంపెనీని సీజ్ చేశారు. ఒక నెల పాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు ఖతార్ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చెడిపోయిన ఆహార ఉత్పత్తులను ప్యాకింగ్ చేసి, వాటిని రిటైల్ అవుట్లెట్లలో తిరిగి విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలిందని, దాంతో ఫ్రెష్ ఫిల్ ఫుడ్స్ కంపెనీని ఒక నెలరోజులపాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది. వినియోగదారుల రక్షణకు సంబంధించి నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ఏవైనా ఉల్లంఘనలు లేదా చట్టవిరుద్ధమైన పద్ధతులను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







