ఖతార్ లో కొనసాగుతున్న రైడ్స్.. మరో ఫుడ్ కంపెనీ సీజ్..!!
- August 21, 2025
దోహా: ఖతార్ లో ఫుడ్ కంపెనీలు, రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా నిబంధనలు పాటించిన ఓ ఫుడ్ ప్యాకేజింగ్ కంపెనీని సీజ్ చేశారు. ఒక నెల పాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు ఖతార్ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చెడిపోయిన ఆహార ఉత్పత్తులను ప్యాకింగ్ చేసి, వాటిని రిటైల్ అవుట్లెట్లలో తిరిగి విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలిందని, దాంతో ఫ్రెష్ ఫిల్ ఫుడ్స్ కంపెనీని ఒక నెలరోజులపాటు మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించింది. వినియోగదారుల రక్షణకు సంబంధించి నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ఏవైనా ఉల్లంఘనలు లేదా చట్టవిరుద్ధమైన పద్ధతులను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!