శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- July 16, 2015 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. గురువారం తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం దుబాయ్ నుంచి విమాన ప్రయాణికులను తనిఖీ చేయగా ఓ ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com