ఒమన్ లో పర్యటించనున్న బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్..!!
- August 23, 2025
మనామా: బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఒమన్ లో పర్యటించనున్నారు. ఒమన్ కు చెందిన హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య మరియు ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు సమీక్షిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







