ఒమన్ లో పర్యటించనున్న బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్..!!
- August 23, 2025
మనామా: బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఒమన్ లో పర్యటించనున్నారు. ఒమన్ కు చెందిన హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య మరియు ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు సమీక్షిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







