ఒమన్ లో పర్యటించనున్న బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్..!!
- August 23, 2025
మనామా: బహ్రెయిన్ అధ్యక్షుడు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఒమన్ లో పర్యటించనున్నారు. ఒమన్ కు చెందిన హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య మరియు ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు సమీక్షిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









