బహ్రెయిన్ లో బిల్డింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు AI వ్యవస్థ..!!
- August 25, 2025
మనామా: బహ్రెయిన్ లోని ప్రభుత్వ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టే దిశగా ఒక ప్రధాన అడుగు పడింది. బిల్డింగ్ ఉల్లంఘనలు మరియు మార్పులను గుర్తించడానికి AI-ఆధారిత వ్యవస్థను అమలు చేయడానికి వీలుగా గ్లోబల్ కంపెనీ ఐటోస్కీతో సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఒప్పందం చేసుకుంది.
ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థ తోడ్పడుతుందని అథారిటీ ఛైర్మన్ ఇంజనీర్ బాసిమ్ బిన్ యాకౌబ్ అల్ హమ్మర్ అన్నారు. బహ్రెయిన్ అంతటా సహజ మరియు బిల్డింగ్ ప్లాన్ లో మార్పుల సమగ్ర , విశ్వసనీయ పర్యవేక్షణ శాటిలైట్ ఫిక్చర్స్ పై ఆధారపడి పనిచేస్తుందని వెల్లడించారు. ఇది పర్యవేక్షణ సామర్థ్యాన్ని 60% కంటే ఎక్కువకు పెంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!