బహ్రెయిన్ లో బిల్డింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు AI వ్యవస్థ..!!
- August 25, 2025
మనామా: బహ్రెయిన్ లోని ప్రభుత్వ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టే దిశగా ఒక ప్రధాన అడుగు పడింది. బిల్డింగ్ ఉల్లంఘనలు మరియు మార్పులను గుర్తించడానికి AI-ఆధారిత వ్యవస్థను అమలు చేయడానికి వీలుగా గ్లోబల్ కంపెనీ ఐటోస్కీతో సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఒప్పందం చేసుకుంది.
ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థ తోడ్పడుతుందని అథారిటీ ఛైర్మన్ ఇంజనీర్ బాసిమ్ బిన్ యాకౌబ్ అల్ హమ్మర్ అన్నారు. బహ్రెయిన్ అంతటా సహజ మరియు బిల్డింగ్ ప్లాన్ లో మార్పుల సమగ్ర , విశ్వసనీయ పర్యవేక్షణ శాటిలైట్ ఫిక్చర్స్ పై ఆధారపడి పనిచేస్తుందని వెల్లడించారు. ఇది పర్యవేక్షణ సామర్థ్యాన్ని 60% కంటే ఎక్కువకు పెంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









