బహ్రెయిన్ లో బిల్డింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు AI వ్యవస్థ..!!
- August 25, 2025
మనామా: బహ్రెయిన్ లోని ప్రభుత్వ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టే దిశగా ఒక ప్రధాన అడుగు పడింది. బిల్డింగ్ ఉల్లంఘనలు మరియు మార్పులను గుర్తించడానికి AI-ఆధారిత వ్యవస్థను అమలు చేయడానికి వీలుగా గ్లోబల్ కంపెనీ ఐటోస్కీతో సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఒప్పందం చేసుకుంది.
ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థ తోడ్పడుతుందని అథారిటీ ఛైర్మన్ ఇంజనీర్ బాసిమ్ బిన్ యాకౌబ్ అల్ హమ్మర్ అన్నారు. బహ్రెయిన్ అంతటా సహజ మరియు బిల్డింగ్ ప్లాన్ లో మార్పుల సమగ్ర , విశ్వసనీయ పర్యవేక్షణ శాటిలైట్ ఫిక్చర్స్ పై ఆధారపడి పనిచేస్తుందని వెల్లడించారు. ఇది పర్యవేక్షణ సామర్థ్యాన్ని 60% కంటే ఎక్కువకు పెంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







