54 సంస్థలను సీజ్ చేసిన డ్రగ్ అథారిటీ..!!
- August 28, 2025
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) జూలై నెలలో సుమారు 6,000 తనిఖీలు నిర్వహించింది. దాని పర్యవేక్షణలో 4,600 కంటే ఎక్కువ సౌకర్యాలలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 1,137 ఉల్లంఘనలు నమోదు చేసి, ఆయా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 54 సంస్థలను మూసివేయించారు. దీంతోపాటు 52 ఉత్పత్తి లైన్లను సస్పెండ్ చేశారు. విశ్లేషణ కోసం సుమారు 1,000 నమూనాలను సేకరించారు.
ప్రయోగశాల పరీక్షల్లో ఆహార విషప్రయోగానికి ప్రధాన కారణమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైందని తేలింది. అనంతరం 40 టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులను సౌదీ అరేబియాలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పౌరులు, నివాసితులు అథారిటీకి సహకరించాలని, ఏవైనా ఉల్లంఘనలు లేదా అతిక్రమణలను 19999 నంబర్ ద్వారా నివేదించాలని డ్రగ్ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!









