ప్రభుత్వ నిర్వహణలోని తొలి కిండర్ గార్టెన్..!!
- August 30, 2025
దోహా: ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఈ విద్యా సంవత్సరం (2025-26) అల్-జివాన్ కిండర్ గార్టెన్ను ప్రారంభించనుంది. ఇది ప్రత్యేక అవసరాలు మరియు ప్రారంభ లెర్నింగ్ సవాళ్లతో ఉన్న పిల్లలకు ప్రత్యేకమైన ఖతార్ మొట్టమొదటి ప్రభుత్వ నిర్వహణలోని కిండర్ గార్టెన్గా ఇది గుర్తింపు పొందనుంది. పిల్లలు అభివృద్ధి మరియు లెర్నింగ్ సవాళ్లను అధిగమించడానికి కిండర్ గార్టెన్ ప్రత్యేక కార్యక్రమాలు మరియు వనరులను అందించనుందని మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ హెచ్ ఇ డాక్టర్ ఇబ్రహీం బిన్ సలేహ్ అల్ నుయిమి తెలిపారు.
ఖతార్లోని వివిధ ప్రాంతాలలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో ఎనిమిది కొత్త పాఠశాలలను ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలు ఆధునిక, అధిక-నాణ్యత విద్యను అందించడానికి అధునాతన మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలలో పోటీ పడగల కొత్త తరం విద్యార్థులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని డాక్టర్ అల్ నుయిమి అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







