ధహ్రాన్ మాల్ అగ్నిప్రమాదం.. SR250 మిలియన్ల బీమా..!!
- August 30, 2025
దహ్రాన్: తూర్పు ప్రావిన్స్లోని ధహ్రాన్ మాల్లో 2022లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన బీమా క్లెయిమ్కు సంబంధించి అరేబియన్ సెంటర్స్ కంపెనీతో తుది పరిష్కార ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరేబియన్ షీల్డ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఈ మేరకు సౌదీ ఎక్స్ఛేంజ్ (తడావుల్)కు పత్రాలను సమర్పించినట్లు పేర్కొంది.
అగ్నిప్రమాదం వల్ల తలెత్తిన అన్ని నష్టాలకు తుది పరిహారంగా SR250 మిలియన్ల ($66.7 మిలియన్లు) ఫైనల్ డీల్ ను కుదుర్చుకొని, ఆ మేరకు చెల్లింపులు పూర్తి చేసినట్లు బీమా సంస్థ తెలిపింది.
తూర్పు ప్రావిన్స్లోని ధహ్రాన్లో ఉన్న ధహ్రాన్ మాల్లో మే 13, 2022 అగ్నిప్రమాదం జరిగింది. మాల్లోని కొన్ని విభాగాలకు నష్టం వాటిల్లింది. అయితే, సకాలంలో స్పందించిన సివిల్ డిఫెన్స్ టీమ్స్ ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపు చేశాయి.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









