ధహ్రాన్ మాల్ అగ్నిప్రమాదం.. SR250 మిలియన్ల బీమా..!!
- August 30, 2025
దహ్రాన్: తూర్పు ప్రావిన్స్లోని ధహ్రాన్ మాల్లో 2022లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన బీమా క్లెయిమ్కు సంబంధించి అరేబియన్ సెంటర్స్ కంపెనీతో తుది పరిష్కార ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరేబియన్ షీల్డ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఈ మేరకు సౌదీ ఎక్స్ఛేంజ్ (తడావుల్)కు పత్రాలను సమర్పించినట్లు పేర్కొంది.
అగ్నిప్రమాదం వల్ల తలెత్తిన అన్ని నష్టాలకు తుది పరిహారంగా SR250 మిలియన్ల ($66.7 మిలియన్లు) ఫైనల్ డీల్ ను కుదుర్చుకొని, ఆ మేరకు చెల్లింపులు పూర్తి చేసినట్లు బీమా సంస్థ తెలిపింది.
తూర్పు ప్రావిన్స్లోని ధహ్రాన్లో ఉన్న ధహ్రాన్ మాల్లో మే 13, 2022 అగ్నిప్రమాదం జరిగింది. మాల్లోని కొన్ని విభాగాలకు నష్టం వాటిల్లింది. అయితే, సకాలంలో స్పందించిన సివిల్ డిఫెన్స్ టీమ్స్ ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపు చేశాయి.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









