ధహ్రాన్ మాల్ అగ్నిప్రమాదం.. SR250 మిలియన్ల బీమా..!!
- August 30, 2025
దహ్రాన్: తూర్పు ప్రావిన్స్లోని ధహ్రాన్ మాల్లో 2022లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన బీమా క్లెయిమ్కు సంబంధించి అరేబియన్ సెంటర్స్ కంపెనీతో తుది పరిష్కార ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరేబియన్ షీల్డ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఈ మేరకు సౌదీ ఎక్స్ఛేంజ్ (తడావుల్)కు పత్రాలను సమర్పించినట్లు పేర్కొంది.
అగ్నిప్రమాదం వల్ల తలెత్తిన అన్ని నష్టాలకు తుది పరిహారంగా SR250 మిలియన్ల ($66.7 మిలియన్లు) ఫైనల్ డీల్ ను కుదుర్చుకొని, ఆ మేరకు చెల్లింపులు పూర్తి చేసినట్లు బీమా సంస్థ తెలిపింది.
తూర్పు ప్రావిన్స్లోని ధహ్రాన్లో ఉన్న ధహ్రాన్ మాల్లో మే 13, 2022 అగ్నిప్రమాదం జరిగింది. మాల్లోని కొన్ని విభాగాలకు నష్టం వాటిల్లింది. అయితే, సకాలంలో స్పందించిన సివిల్ డిఫెన్స్ టీమ్స్ ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపు చేశాయి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









