ఒమన్ అంతటా తెరుచుకున్న స్కూల్స్..!!
- August 31, 2025
మస్కట్: ఒమన్ అంతటా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. 854,540 మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు.ఒమన్ సుల్తానేట్ అంతటా 1,303 పాఠశాలల్లో తరగతులకు హాజరయ్యారు.2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థుల సందడి నెలకొన్నది. గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్ల పరిధిలో చదువుతున్న స్టూడెంట్స్ లో 430,461 మంది బాలురు ఉండగా, 424,079 మంది బాలికలు చదువుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









