ఒమన్ అంతటా తెరుచుకున్న స్కూల్స్..!!
- August 31, 2025
మస్కట్: ఒమన్ అంతటా స్కూల్స్ ప్రారంభమయ్యాయి. 854,540 మంది విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు.ఒమన్ సుల్తానేట్ అంతటా 1,303 పాఠశాలల్లో తరగతులకు హాజరయ్యారు.2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థుల సందడి నెలకొన్నది. గవర్నరేట్లలోని విద్యా డైరెక్టరేట్ల పరిధిలో చదువుతున్న స్టూడెంట్స్ లో 430,461 మంది బాలురు ఉండగా, 424,079 మంది బాలికలు చదువుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









