ఫుజైరాలో లైసెన్స్ లేని కంపెనీలకు జరిమానా..!!
- September 05, 2025
యూఏఈ: యూఏఈలో పర్యావరణ పరిరక్షణను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించివారిపై ఎమిరేట్లో పనిచేస్తున్న అనేక లైసెన్స్ లేని కంపెనీలకు ఫుజైరాలోని అధికారులు జరిమానా విధించారు. అనుమతి లేకుండా పనిచేస్తున్న అనేక కంపెనీలను తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు ఫుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ బృందాలు తెలిపాయి.
భూగర్భ జలాలను మరియు ఇతర ముఖ్యమైన నీటి వనరులను రక్షణకు చర్యలు చేపట్టనున్నారు. భూగర్భ జలాల వెలికితీత మరియు రక్షణను నియంత్రించే 2011 చట్టం, అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధిని నియంత్రించే 1999 ఫెడరల్ చట్టం నంబర్ 24 ప్రకారం ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఆయా కంపెనీలు తమ స్టేటస్ ను అత్యవసరంగా సరిదిద్దుకోవాలని హెచ్చరించారు.
ఈ కంపెనీ ఉల్లంఘనలతో పాటు, అనధికార వనరుల నుండి నీటి వనరులను దోపిడీ చేస్తున్న వ్యక్తులను కూడా ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. ఇటువంటి చర్యలు అధికారిక నిబంధనలకు విరుద్ధం అని ఫుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









