ఫుజైరాలో లైసెన్స్ లేని కంపెనీలకు జరిమానా..!!
- September 05, 2025
యూఏఈ: యూఏఈలో పర్యావరణ పరిరక్షణను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించివారిపై ఎమిరేట్లో పనిచేస్తున్న అనేక లైసెన్స్ లేని కంపెనీలకు ఫుజైరాలోని అధికారులు జరిమానా విధించారు. అనుమతి లేకుండా పనిచేస్తున్న అనేక కంపెనీలను తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు ఫుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ బృందాలు తెలిపాయి.
భూగర్భ జలాలను మరియు ఇతర ముఖ్యమైన నీటి వనరులను రక్షణకు చర్యలు చేపట్టనున్నారు. భూగర్భ జలాల వెలికితీత మరియు రక్షణను నియంత్రించే 2011 చట్టం, అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధిని నియంత్రించే 1999 ఫెడరల్ చట్టం నంబర్ 24 ప్రకారం ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఆయా కంపెనీలు తమ స్టేటస్ ను అత్యవసరంగా సరిదిద్దుకోవాలని హెచ్చరించారు.
ఈ కంపెనీ ఉల్లంఘనలతో పాటు, అనధికార వనరుల నుండి నీటి వనరులను దోపిడీ చేస్తున్న వ్యక్తులను కూడా ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. ఇటువంటి చర్యలు అధికారిక నిబంధనలకు విరుద్ధం అని ఫుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







