ఫుజైరాలో లైసెన్స్ లేని కంపెనీలకు జరిమానా..!!
- September 05, 2025
యూఏఈ: యూఏఈలో పర్యావరణ పరిరక్షణను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించివారిపై ఎమిరేట్లో పనిచేస్తున్న అనేక లైసెన్స్ లేని కంపెనీలకు ఫుజైరాలోని అధికారులు జరిమానా విధించారు. అనుమతి లేకుండా పనిచేస్తున్న అనేక కంపెనీలను తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు ఫుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ బృందాలు తెలిపాయి.
భూగర్భ జలాలను మరియు ఇతర ముఖ్యమైన నీటి వనరులను రక్షణకు చర్యలు చేపట్టనున్నారు. భూగర్భ జలాల వెలికితీత మరియు రక్షణను నియంత్రించే 2011 చట్టం, అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధిని నియంత్రించే 1999 ఫెడరల్ చట్టం నంబర్ 24 ప్రకారం ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఆయా కంపెనీలు తమ స్టేటస్ ను అత్యవసరంగా సరిదిద్దుకోవాలని హెచ్చరించారు.
ఈ కంపెనీ ఉల్లంఘనలతో పాటు, అనధికార వనరుల నుండి నీటి వనరులను దోపిడీ చేస్తున్న వ్యక్తులను కూడా ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. ఇటువంటి చర్యలు అధికారిక నిబంధనలకు విరుద్ధం అని ఫుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







