ట్రక్కు డ్రైవర్లు, యజమానులకు హెచ్చరికలు జారీ..!!
- September 05, 2025
మనామా: రోడ్లపై ట్రక్కుల కదలికలపై బహ్రెయిన్ మునిసిపాలిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ట్రక్కులకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ముఖ్యంగా మూసి ఉంచని ట్రక్కుల నుండి ఇసుక , నిర్మాణ సామగ్రి రోడ్లపై పడి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణం అవుతుందని తెలిపింది. సురక్షితమైన మరియు పరిశుభ్రమైన రోడ్ల కోసం వాహనదారులంతా సహకరించాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







