ట్రక్కు డ్రైవర్లు, యజమానులకు హెచ్చరికలు జారీ..!!
- September 05, 2025
మనామా: రోడ్లపై ట్రక్కుల కదలికలపై బహ్రెయిన్ మునిసిపాలిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ట్రక్కులకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ముఖ్యంగా మూసి ఉంచని ట్రక్కుల నుండి ఇసుక , నిర్మాణ సామగ్రి రోడ్లపై పడి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణం అవుతుందని తెలిపింది. సురక్షితమైన మరియు పరిశుభ్రమైన రోడ్ల కోసం వాహనదారులంతా సహకరించాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







