బ్యాంక్ కస్టమర్లే వారి టార్గెట్..!!
- September 05, 2025
కువైట్: బ్యాంకు కస్టమర్లు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ షువైఖ్ జిల్లాలో వీరిపై అనేక కేసులు నమోదైనట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు దర్యాప్తు చేశారని తెలిపారు. బాధితులను ట్రాక్ చేసేందుకు నిందితులు ఫేక్ లైసెన్స్ ప్లేట్లతో కూడిన వాహనాలను వీరు ఉపయోగించుకున్నారని తెలిపారు. బ్యాంకుల వద్ద దొంగల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అల్-దజీజ్లోని ఒక బ్యాంకు సమీపంలో వాహనాల్లో అనుమానస్పదంగా ఉన్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







