బ్యాంక్ కస్టమర్లే వారి టార్గెట్..!!
- September 05, 2025
కువైట్: బ్యాంకు కస్టమర్లు లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ట్రియల్ షువైఖ్ జిల్లాలో వీరిపై అనేక కేసులు నమోదైనట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు దర్యాప్తు చేశారని తెలిపారు. బాధితులను ట్రాక్ చేసేందుకు నిందితులు ఫేక్ లైసెన్స్ ప్లేట్లతో కూడిన వాహనాలను వీరు ఉపయోగించుకున్నారని తెలిపారు. బ్యాంకుల వద్ద దొంగల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అల్-దజీజ్లోని ఒక బ్యాంకు సమీపంలో వాహనాల్లో అనుమానస్పదంగా ఉన్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు









