341 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- September 05, 2025
మస్కట్: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి, శిక్షలు అనుభిస్తున్న 341 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జరీ చేశారు. క్షమాభిక్ష పొందిన వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









