341 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- September 05, 2025
మస్కట్: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి, శిక్షలు అనుభిస్తున్న 341 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జరీ చేశారు. క్షమాభిక్ష పొందిన వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!







