341 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- September 05, 2025
మస్కట్: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి, శిక్షలు అనుభిస్తున్న 341 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జరీ చేశారు. క్షమాభిక్ష పొందిన వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!