సౌదీ ఎయిర్లైన్స్ విమానం బయల్దేరిన కొద్ది నిమిషాల్లోనే తిరిగి చెన్నైకి
- July 19, 2016
చైన్నై విమానాశ్రయం నుండి 258 మంది ప్రయాణికులతో జెడ్డా బయల్దేరిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం బయల్దేరిన కొద్ది నిమిషాల్లోనే తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. 11.40 గంటలకు బయల్దేరిన ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారుల అనుమతితో పైలట్ 12.10గంటలకు తిరిగి చెన్నై విమానాశ్రయంలో క్షేమంగా దించాడు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, విమానానికి మరమ్మతు అయిన తర్వాత తిరిగి ప్రయాణమవుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







