ప్రమాద దృశ్యాలపై యూఏఈ మినిస్ట్రీ వార్నింగ్
- July 19, 2016
ట్రాఫిక్ యాక్సిడెంట్లకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టింగులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని యూఏఈ మినిస్ట్రీ హెచ్చరించింది. హ్యూమన్ డిగ్నిటీ, బాధిత కుటుంబీకుల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టరాదని మినిస్ట్రీ వర్గాలు హెచ్చరించాయి. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బాధ్యతారహిత్యం, సానుకూల దృక్పథం లేకపోవడం వంటి చర్యలకు పాల్పడరాదనీ, ఇది చట్ట వ్యతిరేకమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల అజ్మన్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో భయం గొలిపే ఫొటోలను పోస్ట్ చేయడం పట్ల మినిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫొటోలు, వీడియోల కారణంగా బాధిత కుటుంబాలు షాక్కి గురయ్యే అవకాశం ఉందనీ, అలాగే వారి మనో వేదనను ఇంకా పెంచుతాయి కాబట్టి, ఇటువంటి చర్యలు ఎవరూ చేపట్టరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









