కొత్త చట్టం ప్రకారం కార్మికులకు ఉచిత అకామడేషన్
- July 19, 2016
2000 దిర్హామ్ల కంటే తక్కువ వేతనం అందుకుంటున్న కార్మికులకు, యజమాని ఉచిత అకామడేషన్ కల్పించేలా కొత్త చట్టం అమల్లోకి రానుంది. అయితే 50 మందికి పైగా కార్మికుల్ని హైర్ చేసుకున్న సంస్థలకు ఈ నిబంధన వర్తిసు&ంది. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ ఘోబాష్ ఓ పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్లో ఈ డిక్రీ విడుదల కానుంది. డిక్రీ అమల్లోకి వచ్చాక దాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు విరివిగా తనిఖీలను నిర్వహిస్తారు. కార్మికులకు తగిన సౌకర్యాల్ని ఖచ్చితంగా సంస్థలు లేదా యజమానులు కల్పించాల్సిందేనని మినిస్టర్ ఘోబాష్ తెలిపారు. లేబర్ మార్కెట్కి సంబంధించి ఇటీవలి స్టడీస్ని పరిశీలలోకి తీసుకుని డిక్రీని విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







