కొత్త చట్టం ప్రకారం కార్మికులకు ఉచిత అకామడేషన్
- July 19, 2016
2000 దిర్హామ్ల కంటే తక్కువ వేతనం అందుకుంటున్న కార్మికులకు, యజమాని ఉచిత అకామడేషన్ కల్పించేలా కొత్త చట్టం అమల్లోకి రానుంది. అయితే 50 మందికి పైగా కార్మికుల్ని హైర్ చేసుకున్న సంస్థలకు ఈ నిబంధన వర్తిసు&ంది. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ ఘోబాష్ ఓ పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్లో ఈ డిక్రీ విడుదల కానుంది. డిక్రీ అమల్లోకి వచ్చాక దాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు విరివిగా తనిఖీలను నిర్వహిస్తారు. కార్మికులకు తగిన సౌకర్యాల్ని ఖచ్చితంగా సంస్థలు లేదా యజమానులు కల్పించాల్సిందేనని మినిస్టర్ ఘోబాష్ తెలిపారు. లేబర్ మార్కెట్కి సంబంధించి ఇటీవలి స్టడీస్ని పరిశీలలోకి తీసుకుని డిక్రీని విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







