ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- September 10, 2025
రియాద్: ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత తమైపైన ఉందని సౌదీ యువరాజు, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా II స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి ని తీవ్రంగా ఖండించారు. ఇది ఖతార్ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్కు తమ యధాతథంగా కొనసాగుతుందని సౌదీ అరేబియా, జోర్డాన్ స్పష్టం చేశాయి. ఖతార్ తన ప్రజల భద్రతను కాపాడుకోవడానికి, తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దోహా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఇద్దరు నాయకులు తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







