ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- September 11, 2025
అమరావతి: ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- పార్వతీపురం మన్యం కలెక్టర్గా ప్రభాకర్రెడ్డి
- విజయనగరం కలెక్టర్గా రామసుందర్రెడ్డి
- తూర్పుగోదావరి కలెక్టర్గా కీర్తి చేకూరి
- గుంటూరు కలెక్టర్గా తమీమ్ అన్సారియా
- పల్నాడు కలెక్టర్గా కృతిక శుక్లా
- బాపట్ల కలెక్టర్గా వినోద్ కుమార్
- ప్రకాశం కలెక్టర్గా రాజాబాబు
- నెల్లూరు కలెక్టర్గా హిమాన్షు శుక్లా
- అన్నమయ్య కలెక్టర్గా నిషాంత్ కుమార్
- కర్నూలు కలెక్టర్గా ఎ.సిరి
- అనంతపురం కలెక్టర్గా ఆనంద్
- సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







