ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- September 11, 2025
అమరావతి: ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- పార్వతీపురం మన్యం కలెక్టర్గా ప్రభాకర్రెడ్డి
- విజయనగరం కలెక్టర్గా రామసుందర్రెడ్డి
- తూర్పుగోదావరి కలెక్టర్గా కీర్తి చేకూరి
- గుంటూరు కలెక్టర్గా తమీమ్ అన్సారియా
- పల్నాడు కలెక్టర్గా కృతిక శుక్లా
- బాపట్ల కలెక్టర్గా వినోద్ కుమార్
- ప్రకాశం కలెక్టర్గా రాజాబాబు
- నెల్లూరు కలెక్టర్గా హిమాన్షు శుక్లా
- అన్నమయ్య కలెక్టర్గా నిషాంత్ కుమార్
- కర్నూలు కలెక్టర్గా ఎ.సిరి
- అనంతపురం కలెక్టర్గా ఆనంద్
- సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







