ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- September 11, 2025
అమరావతి: ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- పార్వతీపురం మన్యం కలెక్టర్గా ప్రభాకర్రెడ్డి
- విజయనగరం కలెక్టర్గా రామసుందర్రెడ్డి
- తూర్పుగోదావరి కలెక్టర్గా కీర్తి చేకూరి
- గుంటూరు కలెక్టర్గా తమీమ్ అన్సారియా
- పల్నాడు కలెక్టర్గా కృతిక శుక్లా
- బాపట్ల కలెక్టర్గా వినోద్ కుమార్
- ప్రకాశం కలెక్టర్గా రాజాబాబు
- నెల్లూరు కలెక్టర్గా హిమాన్షు శుక్లా
- అన్నమయ్య కలెక్టర్గా నిషాంత్ కుమార్
- కర్నూలు కలెక్టర్గా ఎ.సిరి
- అనంతపురం కలెక్టర్గా ఆనంద్
- సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









