ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- September 11, 2025
అమరావతి: ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- పార్వతీపురం మన్యం కలెక్టర్గా ప్రభాకర్రెడ్డి
- విజయనగరం కలెక్టర్గా రామసుందర్రెడ్డి
- తూర్పుగోదావరి కలెక్టర్గా కీర్తి చేకూరి
- గుంటూరు కలెక్టర్గా తమీమ్ అన్సారియా
- పల్నాడు కలెక్టర్గా కృతిక శుక్లా
- బాపట్ల కలెక్టర్గా వినోద్ కుమార్
- ప్రకాశం కలెక్టర్గా రాజాబాబు
- నెల్లూరు కలెక్టర్గా హిమాన్షు శుక్లా
- అన్నమయ్య కలెక్టర్గా నిషాంత్ కుమార్
- కర్నూలు కలెక్టర్గా ఎ.సిరి
- అనంతపురం కలెక్టర్గా ఆనంద్
- సత్యసాయి కలెక్టర్గా శ్యాంప్రసాద్
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో