కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- September 15, 2025
దోహా: కొత్త వాహనాలను ఎగుమతి చేయడంపై ఖతార్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. దాంతో దేశంలోని కార్ డీలర్షిప్లు కలిగి ఉన్న సంస్థలు కనీసం ఒక సంవత్సరం పాటు రిజిస్టర్ కాని కొత్త కార్లను ఎగుమతి చేయకూడదు. డీలర్లు ఈ నిబంధనను పూర్తిగా అమలు చేయాలని సూచించారు. ఉల్లంఘించే సంస్థకు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. స్థానిక మార్కెట్లో కొత్త కార్ల అందుబాటును, అదే సమయంలో ధరలపై నియంత్రణను పెంచేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, పర్సనల్ వినియోగ వాహనాలను మినహాయించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!







