కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- September 15, 2025
దోహా: కొత్త వాహనాలను ఎగుమతి చేయడంపై ఖతార్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. దాంతో దేశంలోని కార్ డీలర్షిప్లు కలిగి ఉన్న సంస్థలు కనీసం ఒక సంవత్సరం పాటు రిజిస్టర్ కాని కొత్త కార్లను ఎగుమతి చేయకూడదు. డీలర్లు ఈ నిబంధనను పూర్తిగా అమలు చేయాలని సూచించారు. ఉల్లంఘించే సంస్థకు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. స్థానిక మార్కెట్లో కొత్త కార్ల అందుబాటును, అదే సమయంలో ధరలపై నియంత్రణను పెంచేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, పర్సనల్ వినియోగ వాహనాలను మినహాయించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









