ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- September 15, 2025
దోహా: సమ్మర్ సందర్భంగా విధించిన మిడ్ డే వర్క్ బ్యాన్ ను ఖతార్ ఎత్తేసింది. జూన్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ మిడ్ డే వర్క్ బ్యాన్ అధికారికంగా ముగిసిందని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే, యజమానులు మరియు కార్మికులు ఇద్దరూ వృత్తిపరమైన భద్రత , ఆరోగ్య మార్గదర్శకాలను పాటించడం కొనసాగించాలని కోరింది. తీవ్రమైన వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్మికుల్లో తలెత్తే వడదెబ్బ మరియు అలసట ప్రమాదాలను తగ్గించడానికి ఈ వర్క్ బ్యాన్ సహాయపడిందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









