ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- September 15, 2025
దోహా: సమ్మర్ సందర్భంగా విధించిన మిడ్ డే వర్క్ బ్యాన్ ను ఖతార్ ఎత్తేసింది. జూన్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ మిడ్ డే వర్క్ బ్యాన్ అధికారికంగా ముగిసిందని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే, యజమానులు మరియు కార్మికులు ఇద్దరూ వృత్తిపరమైన భద్రత , ఆరోగ్య మార్గదర్శకాలను పాటించడం కొనసాగించాలని కోరింది. తీవ్రమైన వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్మికుల్లో తలెత్తే వడదెబ్బ మరియు అలసట ప్రమాదాలను తగ్గించడానికి ఈ వర్క్ బ్యాన్ సహాయపడిందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









