UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- September 20, 2025
న్యూయార్క్: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ 22న న్యూయార్క్లో జరగనున్న పాలస్తీనా సమస్య మరియు టూ-స్టేట్ సొల్యూషన్పై జరగనున్న ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి సమావేశంలో వర్చువల్ ద్వారా పాల్గొంటారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా క్రౌన్ ప్రిన్స్ పాల్గొనడాన్ని ఆమోదించింది. దీనికి సౌదీ అరేబియా మరియు ఫ్రాన్స్ సహ అధ్యక్షత వహిస్తాయి. రెండు-స్టేట్ సొల్యూషన్ను ముందుకు తీసుకెళ్లడం, అంతర్జాతీయ మద్దతును సమీకరించడంపై చర్చించనున్నారు. ఇది పాలస్తీనా ప్రయోజనంపై దౌత్యపరమైన మద్దతును కొనసాగించడంలో కీలకమైనదిగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









