స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- September 22, 2025
మస్కట్: జపాన్లోని ఒసాకా కన్సాయ్లోని ఎక్స్పో 2025లో ఒమన్ సుల్తానేట్ పెవిలియన్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన సయ్యిద్ బిలారబ్ బిన్ హైతం అల్ సైద్ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో సయ్యిద్ బిలారబ్తో పాటు వాణిజ్యం, పరిశ్రమలు మరియు ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం