స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- September 22, 2025
మస్కట్: జపాన్లోని ఒసాకా కన్సాయ్లోని ఎక్స్పో 2025లో ఒమన్ సుల్తానేట్ పెవిలియన్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన సయ్యిద్ బిలారబ్ బిన్ హైతం అల్ సైద్ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో సయ్యిద్ బిలారబ్తో పాటు వాణిజ్యం, పరిశ్రమలు మరియు ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!







