స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- September 22, 2025
మస్కట్: జపాన్లోని ఒసాకా కన్సాయ్లోని ఎక్స్పో 2025లో ఒమన్ సుల్తానేట్ పెవిలియన్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన సయ్యిద్ బిలారబ్ బిన్ హైతం అల్ సైద్ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో సయ్యిద్ బిలారబ్తో పాటు వాణిజ్యం, పరిశ్రమలు మరియు ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!









