ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- September 23, 2025
మస్కట్: అల్ దహిరా గవర్నరేట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు ఇబ్రి విలాయత్లో ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఒక ట్రక్కులో సంభవించిన మంటలను సకాలంలో ఆర్పివేశాయి. దాంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







