షార్జా రాజ కుటుంబంలో విషాదం
- September 23, 2025
షార్జా: షార్జా పాలకుడు, సుప్రీంకౌన్సిల్ సభ్యుడు షేఖ్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ కార్యాలయం, షార్జా రాజ కుటుంబానికి చెందిన షేఖ్ సుల్తాన్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మరణాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది.
మంగళవారం (సెప్టెంబర్ 23) ఉదయం 10 గంటలకు కింగ్ ఫైసల్ మసీదులో జనాజా నమాజ్ జరగనుంది. అనంతరం ఆయనను అల్ జబీల్ స్మశానంలో ఖననం చేయనున్నారు.
అంతేకాక, సంతాప సభలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. పురుషుల కోసం సంతాప స్వీకరణను షార్జాలోని అల్ రుమైల ప్రాంతంలో ఉన్న షేఖ్ ఫైసల్ బిన్ ఖలీద్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమీ మజ్లిస్లో రేపటి నుండి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
మరణవార్తతో షార్జా అంతటా దుఃఖ వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు దుఃఖచర్యను పాటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మంగళవారం నుండి ప్రారంభమయ్యేలా అధికారికంగా మూడు రోజుల దుఃఖచర్య ప్రకటించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







