సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- September 26, 2025
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' ట్రాఫిక్ అలెర్ట్ జారీ చేసింది. ఈస్ట్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఇంటర్చేంజ్ వద్ద సల్వా రోడ్ ను ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ తో కలిపే బ్రిడ్జిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ సమన్వయంతో మెయింటనెన్స్ పనులను నిర్వహించడానికి వీలుగా నేటి నుండి సెప్టెంబర్ 28 ఉదయం 5 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. రోడ్ మూసివేత సమయంలో వాహనదారులు ఇంటర్చేంజ్ వద్ద ప్రత్యామ్నాయ రోడ్లలో వెళ్లాలని, వేగ పరిమితులను పాటించాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







