సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- September 26, 2025
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' ట్రాఫిక్ అలెర్ట్ జారీ చేసింది. ఈస్ట్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఇంటర్చేంజ్ వద్ద సల్వా రోడ్ ను ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ తో కలిపే బ్రిడ్జిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ సమన్వయంతో మెయింటనెన్స్ పనులను నిర్వహించడానికి వీలుగా నేటి నుండి సెప్టెంబర్ 28 ఉదయం 5 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. రోడ్ మూసివేత సమయంలో వాహనదారులు ఇంటర్చేంజ్ వద్ద ప్రత్యామ్నాయ రోడ్లలో వెళ్లాలని, వేగ పరిమితులను పాటించాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







