దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- September 30, 2025
యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద పూల తోటగా పిలువబడే దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ప్రారంభమైంది. 150 మిలియన్లకు పైగా పువ్వులకు నిలయంగా ఉన్న ఈ గార్డెన్ 14వ సీజన్ కోసం కొత్తగా ముస్తాబైంది.
ABBA యొక్క మమ్మా మియా పాటకు పాఠశాల మార్చింగ్ బ్యాండ్ మోగుతుండగా, యూనిఫామ్లలో ఉన్న పాఠశాల పిల్లలు.. ఐకానిక్ హార్ట్ ఆకారపు ప్రవేశ ద్వారం గుండా గార్డెన్ లోపలకు ప్రవేశించారు. గులాబీ, పసుపు, తెలుపు మరియు పర్పుల్ రంగులలో అందమైన పువ్వులతో కూడిన ఆర్ట్ వర్క్ లు అందరిని ఆకట్టుకుంటున్నాయని మిరాకిల్ గార్డెన్ గ్రూప్ CEO మొహమ్మద్ జహెర్ హమ్మదిహ్ తెలిపారు. ఏడాది పొడవునా జాగ్రత్తగా చూసుకుంటామని, తమ దగ్గర అత్యాధునిక నీటిపారుదల వ్యవస్థ ఉందన్నారు.
కాగా, సమ్మర్ లో మొత్తం తోటను తొలగించి మళ్లీ నాటుతామని తెలిపారు. సీజన్ లో పువ్వుల థీమ్ లు ఒకటి కంటే ఎక్కువసార్లు మారుతాయని పేర్కొన్నారు. గార్డెన్ ను సందర్భించిన ప్రతిసారీ, కొత్త పూలు మరియు కొత్త మొక్కలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









