క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- October 03, 2025
దోహా: ఖతార్ లో క్రిమినల్ జస్టిస్ బలోపేతం కానుంది. ఈ మేరకు ఒక ప్రత్యేక సంస్థ రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ప్రధాన క్రిమినల్ కేసుల్లో బాధితులు, సాక్షుల రక్షణను లక్ష్యంగా చేసుకుని 2022 నాటి చట్టం నంబర్ (5) ప్రకారం ఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. ఈ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమన్వయంతో పనిచేస్తుందన్నారు. నేర న్యాయ వ్యవస్థ సమగ్రతను పెంపొందించడానికి మరియు చట్టాల అమలును బలోపేతం చేసే బలమైన రక్షణ విధానాలను అందించడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









