క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- October 03, 2025
దోహా: ఖతార్ లో క్రిమినల్ జస్టిస్ బలోపేతం కానుంది. ఈ మేరకు ఒక ప్రత్యేక సంస్థ రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ప్రధాన క్రిమినల్ కేసుల్లో బాధితులు, సాక్షుల రక్షణను లక్ష్యంగా చేసుకుని 2022 నాటి చట్టం నంబర్ (5) ప్రకారం ఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. ఈ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమన్వయంతో పనిచేస్తుందన్నారు. నేర న్యాయ వ్యవస్థ సమగ్రతను పెంపొందించడానికి మరియు చట్టాల అమలును బలోపేతం చేసే బలమైన రక్షణ విధానాలను అందించడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









