క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- October 03, 2025
దోహా: ఖతార్ లో క్రిమినల్ జస్టిస్ బలోపేతం కానుంది. ఈ మేరకు ఒక ప్రత్యేక సంస్థ రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ప్రధాన క్రిమినల్ కేసుల్లో బాధితులు, సాక్షుల రక్షణను లక్ష్యంగా చేసుకుని 2022 నాటి చట్టం నంబర్ (5) ప్రకారం ఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. ఈ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమన్వయంతో పనిచేస్తుందన్నారు. నేర న్యాయ వ్యవస్థ సమగ్రతను పెంపొందించడానికి మరియు చట్టాల అమలును బలోపేతం చేసే బలమైన రక్షణ విధానాలను అందించడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!







