జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- October 08, 2025
మనామా: 2025–2026 సీజన్ కోసం బహ్రెయిన్ రైతు బజార్ 13వ ఎడిషన్ సిద్ధమవుతోంది. రైతుల కోసం మునిసిపాలిటీలు, వ్యవసాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆసక్తిగలవారు అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 13 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని వ్యవసాయ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఇంజనీర్ మొహమ్మద్ మీర్జా అల్-అరిబి తెలిపారు. ఈ ఏడాది నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ మరియు STC బహ్రెయిన్ భాగస్వామ్యంతో అల్-బడియా బొటానికల్ గార్డెన్లో జరుగుతుందన్నారు.
ఇందులో రైతులే కాకుండా వ్యవసాయ కంపెనీలు, నర్సరీలు, ఖర్జూర దుకాణాలు, తేనెటీగల పెంపకందారులు, రెస్టారెంట్లు, కేఫ్లు మరియు స్థానిక వ్యవసాయ ఉత్పత్తిదారులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అల్-అరిబి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









