జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- October 08, 2025
మనామా: 2025–2026 సీజన్ కోసం బహ్రెయిన్ రైతు బజార్ 13వ ఎడిషన్ సిద్ధమవుతోంది. రైతుల కోసం మునిసిపాలిటీలు, వ్యవసాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆసక్తిగలవారు అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 13 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని వ్యవసాయ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఇంజనీర్ మొహమ్మద్ మీర్జా అల్-అరిబి తెలిపారు. ఈ ఏడాది నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ మరియు STC బహ్రెయిన్ భాగస్వామ్యంతో అల్-బడియా బొటానికల్ గార్డెన్లో జరుగుతుందన్నారు.
ఇందులో రైతులే కాకుండా వ్యవసాయ కంపెనీలు, నర్సరీలు, ఖర్జూర దుకాణాలు, తేనెటీగల పెంపకందారులు, రెస్టారెంట్లు, కేఫ్లు మరియు స్థానిక వ్యవసాయ ఉత్పత్తిదారులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అల్-అరిబి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









