అదృశ్యమైన వైమానిక దళం విమానం..

- July 22, 2016 , by Maagulf
అదృశ్యమైన వైమానిక దళం విమానం..

తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్‌ రాజధాని పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం గల్లంతయ్యింది. 29 మందితో బయలుదేరిన ఏఎన్‌-32 విమానం గంట నుంచి అదృశ్యమైనట్లు వైమానిక దళం అధికారులు వెల్లడించారు. విమానం ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com