భారత విద్యార్థి బహ్రెయిన్ లో మృతి

- July 22, 2016 , by Maagulf
భారత విద్యార్థి బహ్రెయిన్  లో మృతి

12 వ తరగతి చదువుతున్న  ఇండియన్ స్కూల్ బహ్రెయిన్  విద్యార్ధి శుక్రవారం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. వినీత్ పిళ్ళై దక్షిణ భారతదేశంలోని  కేరళ  రాష్ట్రం నుండి బహ్రెయిన్ కు   వచ్చిన వాడు. వినీత్ పిళ్ళై  తండ్రి వేణుగోపాల్ పిళ్ళై తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఎల్ఐసి) బహ్రెయిన్ లో ఉద్యోగిగా పనిచేస్తుండగా  తల్లి గల్ఫ్ ఒన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగినిగా పనిచేస్తుంది. అలాగే వినీత్ పిళ్ళై కు విష్ణు పిళ్లై మరియు వీణా పిళ్ళై ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com