మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- October 26, 2025
కువైట్ః మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా ప్రత్యక్ష పర్యవేక్షణలో మహబౌలా ప్రాంతంలో సమగ్ర భద్రతా క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆపరేషన్ ఫలితంగా నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారితో సహా వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న 263 మందిని అరెస్టు చేసినట్టు పబ్లిక్ భద్రతా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ మనాహి అల్-దవాస్ తెలిపారు. షేక్ ఫహద్ అల్-యూసెఫ్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









