బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- October 26, 2025
మనామాః బహ్రెయిన్ లోని కాపిటల్ గవర్నరేట్లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరబ్ జాతీయతకు చెందిన నిందితులు బంగారం దుకాణ యజమానులను మోసం చేయడానికి నిజమైన బంగారు ఆభరణాలను దొంగిలించి, వాటిని అమ్ముతుండగా వారిని గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషనకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









