బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- October 26, 2025
మనామాః బహ్రెయిన్ లోని కాపిటల్ గవర్నరేట్లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరబ్ జాతీయతకు చెందిన నిందితులు బంగారం దుకాణ యజమానులను మోసం చేయడానికి నిజమైన బంగారు ఆభరణాలను దొంగిలించి, వాటిని అమ్ముతుండగా వారిని గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషనకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







