బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- October 26, 2025
మనామాః బహ్రెయిన్ లోని కాపిటల్ గవర్నరేట్లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరబ్ జాతీయతకు చెందిన నిందితులు బంగారం దుకాణ యజమానులను మోసం చేయడానికి నిజమైన బంగారు ఆభరణాలను దొంగిలించి, వాటిని అమ్ముతుండగా వారిని గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషనకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







