బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- October 26, 2025
మనామాః బహ్రెయిన్ లోని కాపిటల్ గవర్నరేట్లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరబ్ జాతీయతకు చెందిన నిందితులు బంగారం దుకాణ యజమానులను మోసం చేయడానికి నిజమైన బంగారు ఆభరణాలను దొంగిలించి, వాటిని అమ్ముతుండగా వారిని గుర్తించి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషనకు రిఫర్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







