నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- October 30, 2025
మనామా: బహ్రెయిన్ లో ఫేక్ ఎంప్లాయిమెంట్, సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కేసును విచారించిన మొదటి హై క్రిమినల్ కోర్టు మొదటి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు 10వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా, రెండవ నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 5వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. మిగిలిన ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి మూడు నెలల జైలు శిక్ష తోపాటు వెయ్యి బహ్రెయిన్ దినార్ల చొప్పున జరిమానా విధించింది.
2022 మరియు 2024 మధ్య జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) నుండి 3 వేల 199 దినార్ల ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు రెండు కల్పిత కంపెనీల కింద 55 మంది కార్మికులను నమోదు చేసి, ఉద్యోగ పత్రాలను ఫేక్ చేసినందుకు ఈ ఐదుగురినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







