తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- November 02, 2025
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం #ArriveAlive పేరుతో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీసు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు.
ఈ కార్యక్రమం కింద సురక్షిత డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల కఠినమైన అమలు, మరియు రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై దృష్టి సారించనున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
పోలీసు విభాగం సమాచారం ప్రకారం, ఈ ప్రచారంలో డ్రైవర్లకు మరియు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై శిక్షణ, అవగాహన ర్యాలీలు, వర్క్షాప్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించనున్నాయి.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మహేష్ భగవత్(శాంతిభద్రతల అదనపు డీజీపీ) కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!









