తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- November 02, 2025
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం #ArriveAlive పేరుతో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీసు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు.
ఈ కార్యక్రమం కింద సురక్షిత డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల కఠినమైన అమలు, మరియు రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై దృష్టి సారించనున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
పోలీసు విభాగం సమాచారం ప్రకారం, ఈ ప్రచారంలో డ్రైవర్లకు మరియు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై శిక్షణ, అవగాహన ర్యాలీలు, వర్క్షాప్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించనున్నాయి.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మహేష్ భగవత్(శాంతిభద్రతల అదనపు డీజీపీ) కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







