తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- November 02, 2025
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం #ArriveAlive పేరుతో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీసు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు.
ఈ కార్యక్రమం కింద సురక్షిత డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల కఠినమైన అమలు, మరియు రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై దృష్టి సారించనున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
పోలీసు విభాగం సమాచారం ప్రకారం, ఈ ప్రచారంలో డ్రైవర్లకు మరియు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై శిక్షణ, అవగాహన ర్యాలీలు, వర్క్షాప్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించనున్నాయి.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మహేష్ భగవత్(శాంతిభద్రతల అదనపు డీజీపీ) కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







