విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- November 05, 2025
మస్కట్: ఒమన్ లో తప్పిపోయిన వ్యక్తి కథ విషాదాంతమైంది. అతడిని చనిపోయన స్థితిలో కనుగొన్నారు. కోస్ట్ గార్డ్ పోలీసుల నేతృత్వంలోని మారిటైమ్ రెస్క్యూ బృందాలు తప్పిపోయిన పౌరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ముత్రాలోని విలాయత్లోని పోర్ట్ సుల్తాన్ కబూస్ నుండి దాదాపు ఒక నాటికల్ మైలు దూరంలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
ముత్రాలోని వాడి నివాసి అయిన ఆ వ్యక్తి గత ఆదివారం తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి అతని గురించి అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చివరకు పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







