ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆత్మహుతి దాడి
- July 24, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆదివారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. మరో 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్ పాయింట్ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. దుండగుడు షూలో బాంబును పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆదివారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. మరో 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్ పాయింట్ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. దుండగుడు షూలో బాంబును పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో శనివారం ఉగ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు పేల్చిన జంట బాంబు పేలుళ్లలో 80 మంది మృతిచెందగా.. 231 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







