'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- November 10, 2025
దోహా: విద్యార్థులకు ఖతార్ నేషనల్ లైబ్రరీ గుడ్ న్యూస్ చెప్పింది. 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించినట్లు తెలిపింది. ఉద్యోగ అవకాశాలతోపాటు స్టడీ రీసెర్చ్ అభ్యర్థులకు ఇది మేలు చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక స్థలం నిశ్శబ్ద, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని తెలిపింది.
నైట్ స్టడీ స్పేస్ శుక్రవారం నుండి బుధవారం వరకు, రాత్రి 8:00 - ఉదయం 6:00 వరకు మరియు గురువారం రాత్రి 8:00 - ఉదయం 9:00 వరకు తెరిచి ఉంటుంది. అలాగే, శుక్రవారం ఉదయం కూడా ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది. లైబ్రరీ సభ్యత్వం కలిగిన 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సభ్యులకు లైబ్రరీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంటుందని ఖతార్ నేషనల్ లైబ్రరీలో పబ్లిక్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ కటియా మెదవార్ వెల్లడించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









