'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- November 10, 2025
దోహా: విద్యార్థులకు ఖతార్ నేషనల్ లైబ్రరీ గుడ్ న్యూస్ చెప్పింది. 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించినట్లు తెలిపింది. ఉద్యోగ అవకాశాలతోపాటు స్టడీ రీసెర్చ్ అభ్యర్థులకు ఇది మేలు చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక స్థలం నిశ్శబ్ద, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని తెలిపింది.
నైట్ స్టడీ స్పేస్ శుక్రవారం నుండి బుధవారం వరకు, రాత్రి 8:00 - ఉదయం 6:00 వరకు మరియు గురువారం రాత్రి 8:00 - ఉదయం 9:00 వరకు తెరిచి ఉంటుంది. అలాగే, శుక్రవారం ఉదయం కూడా ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది. లైబ్రరీ సభ్యత్వం కలిగిన 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సభ్యులకు లైబ్రరీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంటుందని ఖతార్ నేషనల్ లైబ్రరీలో పబ్లిక్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ కటియా మెదవార్ వెల్లడించారు.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







