కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- November 12, 2025
కువైట్ః మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందకుండా పర్యవేక్షణ కఠినతరం చేసినట్లు కువైట్ బ్యాంకులు తమ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.వ్యక్తిగత ఖాతాల్లోకి అసాధారణ రీతిలో ఒకేసారి పెద్ద మొత్తం జమకావడంపై సమీక్ష జరుపనున్నారు. వాణిజ్య లేదా వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం వ్యక్తిగత ఖాతాలను ఉపయోగిస్తున్న కేసులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. "వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయాన్ని స్వీకరించడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించకూడదు" అని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
పారదర్శకతను నిర్ధారించడం, ఆర్థిక మార్గాల దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు అంతర్జాతీయ మనీలాండరింగ్ వ్యతిరేక, ఉగ్రవాద నిరోధక ఆర్థిక ప్రమాణాలకు కువైట్ కట్టుబడి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?
- కువైట్ T4 కార్యకలాపాలు విస్తరణ..!!
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం
- సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!









