కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- November 12, 2025
కువైట్ః మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందకుండా పర్యవేక్షణ కఠినతరం చేసినట్లు కువైట్ బ్యాంకులు తమ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.వ్యక్తిగత ఖాతాల్లోకి అసాధారణ రీతిలో ఒకేసారి పెద్ద మొత్తం జమకావడంపై సమీక్ష జరుపనున్నారు. వాణిజ్య లేదా వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం వ్యక్తిగత ఖాతాలను ఉపయోగిస్తున్న కేసులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. "వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయాన్ని స్వీకరించడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించకూడదు" అని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
పారదర్శకతను నిర్ధారించడం, ఆర్థిక మార్గాల దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు అంతర్జాతీయ మనీలాండరింగ్ వ్యతిరేక, ఉగ్రవాద నిరోధక ఆర్థిక ప్రమాణాలకు కువైట్ కట్టుబడి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









