ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- November 12, 2025
కువైట్: కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా కొత్త కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ (T2) ప్రాజెక్ట్ ను పరిశీలించారు. టెర్మినల్లో జరిగే వీక్లీ క్యాబినెట్ సమావేశంలో భాగంగా ప్రధాన మంత్రి ఆ స్థలాన్ని సందర్శించారు. పర్యటన సందర్భంగా మంత్రులతో పాటు, ప్రజా పనుల మంత్రి డాక్టర్ నౌరా అల్-మషాన్ ఈ మెగా ప్రాజెక్ట్ గురించి ప్రధాన మంత్రికి వివరించారు.
ఇది కువైట్లోని మెగా డెవలప్మెంట్ ప్రాజెక్టులలో ఒకటి అని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనుకున్న ప్రకారం నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు కువైట్ ప్రధాన మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









