ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- November 12, 2025
కువైట్: కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా కొత్త కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ (T2) ప్రాజెక్ట్ ను పరిశీలించారు. టెర్మినల్లో జరిగే వీక్లీ క్యాబినెట్ సమావేశంలో భాగంగా ప్రధాన మంత్రి ఆ స్థలాన్ని సందర్శించారు. పర్యటన సందర్భంగా మంత్రులతో పాటు, ప్రజా పనుల మంత్రి డాక్టర్ నౌరా అల్-మషాన్ ఈ మెగా ప్రాజెక్ట్ గురించి ప్రధాన మంత్రికి వివరించారు.
ఇది కువైట్లోని మెగా డెవలప్మెంట్ ప్రాజెక్టులలో ఒకటి అని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనుకున్న ప్రకారం నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు కువైట్ ప్రధాన మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







