100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- November 13, 2025
రియాద్: రియాద్ బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 100 మిలియన్లను దాటింది. ఇది రియాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ల సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన విజయాన్ని సూచిస్తుందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
రియాద్ బస్సు నెట్వర్క్ 1,900 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 91 మార్గాల్లో సేవలు అందిస్తుంది. నెట్వర్క్ లో అత్యున్నత ప్రమాణాలు, భద్రతతో కూడిన 842 ఆధునిక బస్సులు ఉన్నాయని తెలిపింది. ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా ఆధునిక ప్రమాణాల ప్రకారం రూపొందించిన 2,950 కంటే ఎక్కువ బస్ స్టాప్లు నెట్వర్క్ లో భాగంగా సేవలు అందిస్తున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









